క్రీడలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

66பார்த்தது
క్రీడలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
క్రీడలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ లో సీఎం కప్ టార్చ్ రిలే క్రీడా జ్యోతి ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం శాస్త్రి నగర్ నుండి జూనియర్ కాలేజీ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణలు పాల్గొన్నారు.