డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి 4 రోజుల జైలు శిక్ష

75பார்த்தது
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి 4 రోజుల జైలు శిక్ష
మద్యం సేవించి వాహనా నడిపిన కేసులో కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన వడ్లకొండ నాగభూషణం, మెట్పల్లికి చెందిన గుండేటి మధుసూదన్ లకు 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ గంప కరుణాకర్ శనివారం తీర్పునిచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం తెలిపిన వివరాల ప్రకారం వీరిద్దరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారన్నారని వివరించారు.

தொடர்புடைய செய்தி