శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఘనంగా జాషువా జయంతి వేడుకలు

83பார்த்தது
శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఘనంగా జాషువా జయంతి వేడుకలు
హుజురాబాద్ పట్టణంలో గల శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో దళిత ఉద్యమ కవి సామాజిక తత్వవేత్త గుర్రం జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ..జాషువా కవికోకిల అతని రచనలు సమాజంలో అస్పృశ్యతను తొలగించే మార్పును కోరే విధంగా ఉంటాయని జాషువా గబ్బిలం శ్రేష్టమైన కావ్యమని అతని రచనలను విద్యార్థులు చదివి ఆచరించాలన్నారు.