అక్రమ మైనింగ్ పై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే

56பார்த்தது
అక్రమ మైనింగ్ పై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని ఎందుకు అరికట్టడం లేదని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన దిశ సమావేశంలో జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు జిల్లా అధికారులను ప్రశ్నించారు. జిల్లా నుంచి ఎర్ర రాయి వంటి సహజవనరులు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న సంబంధించిన శాఖల అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி