7, 318 ఎకరాల్లో పంట నష్టం

52பார்த்தது
7, 318 ఎకరాల్లో పంట నష్టం
సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 7, 318 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సోమవారం తెలిపారు. పంట నష్టం వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టపరిహారం పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி