మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. నిలిచిన నీటి సరఫరా

58பார்த்தது
మునిపల్లి మండలం బుస్సా రెడ్డి పల్లి లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ తో ఈనెల 14, 15 తేదీల్లో నిలిపి వేస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ తో పాటు జహీరాబాద్ ఆందోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు నీటి సరఫరా జరగదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మిషన్ భగీరథ విజయలక్ష్మి తెలిపారు.

தொடர்புடைய செய்தி