15 వరకు ఇంటర్ అడ్మిషన్ గడువు పెంపు

79பார்த்தது
15 వరకు ఇంటర్ అడ్మిషన్ గడువు పెంపు
ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును ఈనెల 15వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా కళాశాలకు వెళ్లి అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி