చిరంజీవిని మెట్లు ఎక్కించిన సాయి ధరమ్, ఆమిర్ ఖాన్.. వీడియో వైరల్

72பார்த்தது
గిన్నిస్‌ బుక్‌ రికార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాను గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే చిరు ఇంకా పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపించడం లేదు. కీళ్ల నొప్పుల కారణంగా మెట్లు ఎక్కేందుకు కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఆమిర్ ఖాన్, సాయి ధరమ్ తేజ్ సాయంతో ఆయన మెట్లు ఎక్కారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చిరు త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி