సోషల్ ఇంపాక్ట్ అవార్డు ప్రదానం

63பார்த்தது
సోషల్ ఇంపాక్ట్ అవార్డు ప్రదానం
కొవిడ్ సమయంలో ఎన్నో కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించిన జేసీఐ ఇండియా సంస్థ రైస్ ఎటీఎం నిర్వాహకుడు దోసపాటి రాము, ప్రాజెక్టు ప్రీషా నిర్వాహకురాలు యశస్వనీ జొన్నలగడ్డకు సోషల్ ఇంపాక్ట్ అవార్డు ప్రకటించారు. ఆదివారం నాగోలు డివిజన్ పరిధి రాక్ టౌన్ కాలనీలోని రైస్ ఎటీఎం వద్ద సంస్థ ప్రతినిధులు సుమతి చందా, అరవింద్ అవార్డును అందజేశారు.