వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం తేవాలి

60பார்த்தது
వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం కుబీర్లో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో అత్యధిక మంది కూలీలు పని చేస్తున్నారన్నారు. వీళ్లు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. వారి కోసం ప్రభుత్వం సమగ్ర చట్టం తేవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నూతన్ కుమార్, మండల అధ్యక్షుడు రమేశ్ జాదవ్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you