కొరడి వినాయకున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

75பார்த்தது
బైంసా మండలం మాటేగాం గ్రామంలోని ప్రసిద్ధ కోరడి వినాయకున్ని శనివారం ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అందరి ఇండ్లలో కష్టాలు తొలగించి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా గణనాథుడి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி