ఏఎస్పీని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

58பார்த்தது
ఏఎస్పీని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
భైంసా ఏఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన అవినాష్ కుమార్ ను మంగళవారం ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కమిటీ చెర్మెన్ శంకర్ చెంద్రే, భైంసా పట్టణ అధ్యక్షుడు షాహిద్, కౌన్సిలర్ చందూలాల్, నియోజకవర్గ ఎస్టి సెల్ అధ్యక్షుడు కాంబ్లే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you