ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన ఎస్.పి

74பார்த்தது
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన ఎస్.పి
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி