వినాయక మండపాలకు జియో ట్యాగింగ్: ఎస్పీ

58பார்த்தது
వినాయక మండపాలకు జియో ట్యాగింగ్: ఎస్పీ
జిల్లాలోని ప్రతి వినాయక మండపానికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు మెదక్ ఎస్పి విజయ్ కుమార్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 2, 975 వినాయక విగ్రహాలను జియో ట్యాగింగ్ చేసినట్లు చెప్పారు. వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్ నిషేధించినట్లు పేర్కొన్నారు. డీజే సౌండ్ వాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.