బీమా చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

52பார்த்தது
బీమా చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సిద్దిరాములు, హవేలిఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి రాములు ఇటీవల ప్రమాదవశాత్తు పిడుగు పడి చనిపోయారు. మార్గం రాధమ్మ, చెట్ట బోయిన సిద్దిరాములు భార్య బాలమణి ఈ ఇద్దరి బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున 4 లక్షల రూపాయలు బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును వారి ఇంటికి వెళ్లి ఆదివారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అందజేశారు.
Job Suitcase

Jobs near you