చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

72பார்த்தது
చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో 62. 90 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో వార్డులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం శంకుస్థాపన చేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. మార్నింగ్ వాక్ లో నియోజకవర్గంలో పర్యటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி