మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

56பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతుండడంతో రెండ్రోజుల నుంచి అమల్లో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికను విరమించారు. గురువారం రాత్రి 45 అడుగులు ఉన్న 5 నీటిమట్టం శుక్రవారానికి 42. 9 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎత్తివేసినట్లు ఆర్డీఓ దామోదర్ రావు ప్రకటించారు.