భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

68பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతుండడంతో రెండ్రోజుల నుంచి అమల్లో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. గురువారం ఉదయం 10: 30 గంటలకు 42. 90 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రానికి మరింత తగ్గే అవకాశం ఉందని, అయినా లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.