రోడ్డు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

61பார்த்தது
రోడ్డు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీతారాంపురం ముర్రేడు వాగు బ్రిడ్జి వద్ద స్కూల్ పిల్లలు ఆటోలో వెళుతుండగా కార్ ఢీకొన్నది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో సహా ఆరుగురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி