పిడుగుపాటుకు ఆవు మృతి

55பார்த்தது
పిడుగుపాటుకు ఆవు మృతి
చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామ శివారులో గురువారం సాయంత్రం పిడుగు పడి చనిపోయింది. గ్రామానికి చెందిన సూర కృష్ణ పాడి ఆవు మేతకు వెళ్లింది. కాగా ఇంటికి తిరిగి రాకపోవడంతో బాధితుడు శుక్రవారం వెతుక్కుంటూ వెళ్లగా ఆవు మృతి చెంది కనిపించింది. దీంతో పిడుగుపాటుకు మృతి చెందినట్లుగా గుర్తించారు.