కారేపల్లి మండలంలో పంట నష్టంపై సర్వే

70பார்த்தது
కారేపల్లి మండలంలో పంట నష్టంపై సర్వే
ఇటీవల కురిసిన భారీ వర్షానికి కారేపల్లి మండల వ్యాప్తంగా 430 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారి బట్టు అశోక్ కుమార్ గురువారం తెలిపారు. పత్తి 176 ఎకరాల్లో, వరి 174 ఎకరాలు, మిర్చి 90 ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు. జరిగిన పంటల నష్టలపై ఏఈవో లతో పంచాయతీల వారిగా సర్వే చేసి జిల్లా అధికారులకు నివేదికలు పంపించనున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி