విగ్రహ దాతను సన్మానించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు

79பார்த்தது
విగ్రహ దాతను సన్మానించిన  కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం మాణిక్యారం గ్రామంలో బొడ్రాయి సెంటర్, బీసీ కాలనీలలో ఏర్పాటు చేసిన రెండు వినాయక విగ్రహాలకు, అన్నదానానికి కుంచారపు రంగయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు కుంచారపు జగన్నాథం, సత్యం, శ్రీను, రవి 90 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. టి పి సి సి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల విగ్రహ దాతలలో రంగయ్య పెద్ద కుమారుడైన కుంచారపు జగన్నాథంను శుక్రవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி