దివ్యాంగుల బస్సు పాస్ మేళా

80பார்த்தது
దివ్యాంగుల బస్సు పాస్ మేళా
కామేపల్లిలోని వెలుగు ఆఫీస్ ప్రాంగణంలో శుక్రవారం దివ్యాంగులకు ఆర్టీసీ అధికారులు బస్ పాస్ మేళా నిర్వహించారు. అర్హులైన దివ్యాంగులకు ఆర్టీసీ అధికారులు బస్సు పాస్ ను జారీచేసి పత్రాలను వారికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி