మహిళల భద్రతకు ప్రాధాన్యం: పోలీస్ కమీషనర్

56பார்த்தது
మహిళల భద్రతకు ప్రాధాన్యం: పోలీస్ కమీషనర్
ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిధిలో మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేల చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ ఐపీఎస్ తెలిపారు. మహిళలకి ప్రయాణాల్లో, పని ప్రదేశాల్లో, ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుండి రక్షణ కోసం షి టీమ్స్ బృందాలు అన్ని వేళల అందుబాటులో ఉంటాయని అన్నారు.

தொடர்புடைய செய்தி