బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన డిసిసి సెక్రెటరీ శ్రీనివాస్

50பார்த்தது
బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన డిసిసి సెక్రెటరీ శ్రీనివాస్
రాహుల్ గాంధీకి వాళ్ళ నాయనమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతే పడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా వున్నాయని డిసిసి సెక్రటరీ బాలసాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిజెపి తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

தொடர்புடைய செய்தி