కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి

67பார்த்தது
కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి తహసీల్దార్ రాజ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో వెంకటస్వామి, సాగర్, వనజారాణి, అశోక్, శ్రీనివాస్, మరియా, సాగర్, సతీష్, శాంతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி