జాతీయ స్థాయి కరాటేలో విద్యార్థుల ప్రతిభ

66பார்த்தது
జాతీయ స్థాయి కరాటేలో విద్యార్థుల ప్రతిభ
ఓదెల మండలం హరిపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇటీవల కరీంనగర్ లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచారు. శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో చదువుతున్న శ్రీనిధి బంగారు పతకం, రుచిత సిల్వర్ మెడల్, అక్షిత బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మహేందర్ రెడ్డి, కరాటే మాస్టర్ రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி