కోతుల బెడద ఎక్కువైంది

63பார்த்தது
కోతుల బెడద ఎక్కువైంది
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంరహీంఖాన్ పేట గ్రామంలో ఉదయం లేవగానే కొద్ది రోజులుగా కోతులు బెడద ఎక్కువైంది. మనుషుల మీదికి తిరగబడడం, గ్రామంలో పంట పొలాలు, ఇంటి దగ్గర చెట్లను నాశనం చేస్తున్నాయని ప్రజలు తెలిపారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி