ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలి: డా. అనూష రాణి

58பார்த்தது
ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలి: డా. అనూష రాణి
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికుల సంక్షేమ వైద్యశాల వైద్యురాలు డా. అనూష రాణి మాట్లాడుతూ, బీడీ కార్మికుల పిల్లలకు చదువులో అండగా నిలిచేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందన్నారు. 2023-2024కు సంబంధించి 1నుండి 10వ తరగతి, పోస్టు మెట్రిక్ కేటగిరీలో ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, టెక్నికల్, కోర్సు చదివినవారు అక్టోబర్ 31వ లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி