నిజామాబాద్ ఎంపీగా అరవింద్ ను గెలిపించండి

80பார்த்தது
నిజామాబాద్ ఎంపీగా అరవింద్ ను గెలిపించండి
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ బూత్ నెంబర్ 107 ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిపించాలని కోరుతూ.. ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూ ఆదివారం గడపగడపకు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி