ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మాన ఫలితాన్ని మంగళవారం హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ మన్నె ప్రభాకర్ ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలో మెజారిటీ కౌన్సిలర్ల సమక్షంలో అవిశ్వాస పరీక్ష తీర్మానం ఫలితాన్ని ఉంచిన సిల్డ్ కవర్ ను ఓపెన్ చేసి అవిశ్వాస పరీక్ష ఫలితాన్ని వెల్లడించారు. చైర్మన్ కుడుముల సత్యనారాయణ పదవీ కోల్పోయినట్లు ఆర్డీఓ ప్రకటించారు.