భార్యను వేధిస్తున్న భర్త అత్త మామలపై కేసు

56பார்த்தது
భార్యను వేధిస్తున్న భర్త అత్త మామలపై కేసు
భార్యను వేధిస్తున్న భర్త, అత్త, మామలపై, శనివారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వేధింపు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ జీపీ జాన్కంపల్లి ఖుర్దుకు చెందిన వసంతను పాపన్నపేట మండలంలోని చిత్రియల్ తండాకు చెందిన కాట్రోత్ దుర్గయ్యతో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు ఉండగా, భర్త, అత్త, మామలు వేధిస్తున్నారని వసంత ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ. తెలిపారు.

தொடர்புடைய செய்தி