కాలనీలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పోచారం

75பார்த்தது
కాలనీలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ పట్టణంలోని మిశ్రి గల్లీలో ఆదివారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకులు గురు వినయ్, నార్ల రవీందర్, ఎజాస్, వహాబ్, బాబా, నార్ల ఉదయ్, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி