IPL: ఇవాళ చెన్నైతో ఢీకొట్టనున్న పంజాబ్

51பார்த்தது
IPL: ఇవాళ చెన్నైతో ఢీకొట్టనున్న పంజాబ్
ఐపీఎల్ సీజన్-17లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌ను పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. CSK తొమ్మిది మ్యాచ్‌లలో ఐదు గెలిచి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించింది. ఇక PBKS తొమ్మిది మ్యాచ్‌లలో మూడింటిని గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி