హైదరాబాద్: నేటి నుంచి అమల్లోకి 'భూభారతి’

54பார்த்தது
హైదరాబాద్: నేటి నుంచి అమల్లోకి 'భూభారతి’
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. తొలుత ఈ చట్టాన్ని తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేయనుంది. ఇక్కడ ఎదురైన సమస్యలను పరిష్కరించి రాష్ట్రమంతటా అమలు చేయనుంది.
Job Suitcase

Jobs near you