ఏకదంత యూత్ అసోసియేషన్ మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

77பார்த்தது
ఏకదంత యూత్ అసోసియేషన్ మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఏకదంత యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నాచారం రాఘవేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నదాతలైన చంద్రశేఖర్ గౌడ్ ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ బారాస నాయకులు సాయిజన్ శేకర్, విట్టల్ యాదవ్, దాసరి కర్ణ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி