గవర్నర్ బదిలీ.... చివరిసారిగా సీఎం రేవంత్ రెడ్డి భేటి

84பார்த்தது
గవర్నర్ రాధాకృష్ణన్ తో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భేటి అయ్యారు. రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను కేంద్రం ప్రకటించగా. రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. దీంతో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి చివరిసారిగా మర్యాదపూర్వకంగా కలిశారు. జిష్ణుదేవ్ వర్మ ఎల్లుండి గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

தொடர்புடைய செய்தி