పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని ధర్నా

64பார்த்தது
రెండు నెలల నుండి అయిదు పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని కల్వకుర్తి పాడి రైతులు శనివారం ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. స్థానిక ఎమ్మెల్యే సమస్యను సీఎం దృష్టికి తీసుకెెల్లి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లీటర్కు నాలుగు రూపాయల ప్రోత్సాహం కూడా రావడంలేదని వాపోయారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி