కారు-కంటైనర్ ఢీకొన్న ఘటనలో వైఎస్ఆర్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఐదుగురు మృతి

1060பார்த்தது
కారు-కంటైనర్ ఢీకొన్న ఘటనలో వైఎస్ఆర్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఐదుగురు మృతి
వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో కంటైనర్-కారు ఢీకొని ఐదుగుడు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల ప్రకారం, సోమవారం రాత్రి కారు కడప నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొన్న వేగానికి కంటైనర్ వెళ్లి లోయలో పడింది. ఈ ఘటనలో కారులోని నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ కూడా మృతి చెందాడు. మృతుల్లో నలుగురిని చక్రాయపల్లె మండలం కొన్నేపల్లి వాసులుగా గుర్తించారు.
Job Suitcase

Jobs near you