సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

69பார்த்தது
సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఫేక్ ప్రొఫైల్ డీపీ లతో, అపరిచిత ఫోన్ నెంబర్ల నుండి వచ్చే నగదు అభ్యర్థనలకు ఎవరు స్పందించవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలలో డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని, అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி