17న వరద బాధితులకు సాయం: సీఎం (వీడియో)

65பார்த்தது
వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్‌పై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி