హైస్కూల్ లో హర గర్ తిరంగా కార్యక్రమం

58பார்த்தது
తుళ్లూరు శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ జడ్పీహెచ్ స్యూల్ ప్రధానోపాద్యాయులు మురళీ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న దేశ నాయకులు, వారు చేసిన సేవలు గురించి విద్యార్థులకు వివరించారు.

தொடர்புடைய செய்தி