నేడు మేడికొండూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం

54பார்த்தது
నేడు మేడికొండూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం
మేడికొండూరు వేణుగోపాలస్వామి కళ్యాణ మండపంలో బుధవారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி