ఏపీ అర్బన్ కమిషన్ ఫైనాన్స్ బోర్డు సభ్యుడుగా వడ్రాణం

73பார்த்தது
ఏపీ అర్బన్ కమిషన్ ఫైనాన్స్ బోర్డు సభ్యుడుగా వడ్రాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర అర్బన్ కమిషన్ ఫైనాన్స్ బోర్డు సభ్యులుగా పొన్నూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయులు బాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పొన్నూరు మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు, వడ్రాణం మార్కండేయ బాబును అభినందించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி