అద్దంకిలో పూజలు జరిపిన మంత్రి రవికుమార్

61பார்த்தது
అద్దంకి పట్టణంలో సోమవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వేద పండితులు మంత్రిని సాదరంగా ఆహ్వానించి పూజలు జరిపి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు రవికుమార్ పేర్కొన్నారు.