విధుల నిర్వహణపై దిశా నిర్దేశం

వార్డు ఆఫీసర్ లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని బల్దియా అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ అన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న వార్డు ఆఫీసర్ లతో ఏర్పాటు చేసిన సమావేశం లో అదనపు కమీషనర్ పాల్గొని సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి తగు సూచనలు చేశారు. నగరవ్యాప్తంగా ఉన్న 66 డివిజన్లకు వార్డు ఆఫీసర్లను కేటాయించిన నేపథ్యంలో వారు అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி