నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలి

73பார்த்தது
నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపునిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన సంతోష్ యాదవ్ అన్నారు. బుధవారం హనుమకొండలోని ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బంద్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని సంతోష్ కోరారు.