బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

68பார்த்தது
బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
ఉన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పదహారు చింతల తండాకు చెందిన బానోతు దీపిక, మదన్ లకు సీఎంఆర్ఎఫ్ సహయ నిధి కింద ప్రభుత్వం అందించిన 8 లక్షల రూపాయల చెక్కును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల తహసిల్దార్, నర్సంపేట ఏసిపి లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி