టాస్క్ పై అవగాహనా సదస్సు

58பார்த்தது
టాస్క్ పై అవగాహనా సదస్సు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి కార్యక్రమంలో భాగంగా కళాశాలలో అవగాహనా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యకత వహించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు టాస్క్ ప్రోగ్రాంలో నమోదు చేసుకొని నేటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పోంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపున్యాలను, పెంచుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி