ఏటూరునాగారం: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి

64பார்த்தது
ఏటూరునాగారం: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి
ములుగు జిల్లా ఏటూరునాగారంలో హోప్ స్వచ్ఛంద సంస్థ మంగపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ములుగు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, క్రీడలతో స్నేహ సంబంధాలు పెంచుకోవచ్చని తెలిపారు. హోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఖలీద్, ఏటూరు నాగారం, మంగపేట ఎస్సైలు తాజుద్దీన్, సూరి క్రీడాకారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி